💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
అందరికీ నమస్కారం 🙏. 2020 వ సంవత్సరం
( 20.4.2020 ) ఇదే రోజు బ్లాగు మొదలుపెట్టాను. ఇప్పటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయినాయి. క్రమం తప్పకుండా రాయడం అలవాటైపోయింది.అదో మంచి అలవాటు అలవడింది. నా ఆలోచనలు నలుగురితో పంచుకోవడానికి సరైన వేదిక లభించినందుకు సంతోషంగానూ ఉంది. నేనొక కవితగానీ, కథగానీ, వ్యాసంగానీ మరే రచనగానీ రాస్తే ఓ పదిమంది చదివినా చాలనుకుని మొదలెట్టాను. అనూహ్యంగానే వీక్షిస్తున్నందుకు సంతృప్తిగానూ ఉంది. ఇలాగే ఈ పయనం కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు 🙏 మరియు ధన్యవాదాలు.
~ యం. ధరిత్రీ దేవి
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment